జీహెచ్ఎంసీ పాలకమండలి మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో…
టీఆర్ఎస్ కువైట్ పూర్తిస్థాయి కమిటీని ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం ప్రకటించారు. కువైట్ తాత్కాలిక కమిటీ ఇన్నాళ్లూ నిర్వహించిన పార్టీ కార్యక్రమాలను ఆయన అభినందించారు. మిషన్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సత్ఫలితాలనిస్తున్నది. ఈ పథకం కేవలం పేదింటి వారి పెండ్లి కష్టాలను తీర్చడమే…
సేంద్రియ విప్లవం దిశగా అందరూ అడుగులు వెయ్యాలని, రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. కేంద్ర, రాష్ట్ర…
ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్ లో తెలంగాణ విజయ డెయిరీకి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డు లభించింది. టీఎస్ డీసీఎఫ్ ఎండీ శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్…
సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన ఆయన సిరిసిల్లకు చేరుకొని జిల్లా కేంద్రంలో…
ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా శాఖ చారిటీ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికాలోని మూడు ప్రావిన్స్…