కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు అంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్, ఏడు గ్యారెంటీల పేరిట మభ్యపెట్టాలని చూసినప్పటికీ హర్యానా…
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ…
కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అని ఊదరగొట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే ఫార్ములా హర్యానాలోనూ వాడి ఏడు గ్యారెంటీలు అనే నినాదంతో…
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా అని మాజీ మంత్రి…
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల…
హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరు మీద తాము చేస్తున్న కూల్చివేతలను సమర్థించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఒక రిపోర్ట్ విడుదల చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్…
మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు…
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే క్రైసిస్.. మొన్న కర్ణాటక, నిన్న హిమాచల్…
తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పది నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈవెంట్…
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మానం, సిగ్గు, శరం ఉన్నోన్నికి మనం…