ఫొటో: 18 జనవరి నాడు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేయేసీ నిర్వహించిన స్మృతి దీక్షలో వెయ్యి మంది ఉద్యోగులు అమరవీరుల భౌతికకాయాల వలె ఉండి నిరసన తెలిపిన దృశ్యం —…
By: విశ్వరూప్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో భాగమయిన తరువాత యాభై ఏళ్ళు అధికారంలో ఉన్న సీమాంధ్రనేతలందరూ వారు, వీరు అని తేడా లేకుండా తెలంగాణకు…
సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి తన కౄర స్వభావాన్ని చాటుకున్నది. తెలంగాణ కొరకు బలిదానం చేసిన ఉస్మానియా విద్యార్ధి సంతోష్ అంతిమ యాత్రను కూడా జరపనీయకుండా అడ్డుకుని నియంతృత్వాన్ని ప్రదర్శించింది.…
సెప్టెంబర్ 30న ప్రళయ భీకరమైన రీతిలో హైదరాబాద్ వీధుల్లో జరగనున్న తెలంగాణ మార్చ్ కు సన్నాహకంగా కరీంనగర్ లో నిర్వహించిన మార్చ్ విజయవంతమైది. జిల్లా నలుమూలల నుండి తరలి…