mt_logo

420 హామీల నుండి ప్రజలని డైవర్ట్ చేసేందుకే రేవంత్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు: కేటీఆర్

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిగ్గు…

జాబ్ క్యాలెండర్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైన రాహుల్ గాంధీ స్పందించాలి: కేటీఆర్

తెలంగాణలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపైన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

కేంద్రం తెచ్చిన కొత్త న్యాయ చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారాయి: వినోద్ కుమార్

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త న్యాయ చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని ఆరోపిస్తూ.. తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్…

విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించేందుకు కుట్ర జరుగుతుంది: జగదీష్ రెడ్డి

విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతుంది.. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్…

నిరుద్యోగులకు బీఆర్ఎస్ పూర్తి అండ.. మోతీలాల్‌కు ఏం జరగక ముందే ప్రభుత్వం స్పందించాలి: హరీష్ రావు

గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు…

ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య లంచం తీసుకునే అవకాశముంటుందా: విచారణ కమీషన్‌కు జగదీష్ రెడ్డి లేఖ

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్‌కు మెయిల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంపానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్‌లో…

మొన్నటి ఎన్నికల సభల్లో సాయిచంద్ లేని లోటు స్పష్టంగా కనిపించింది: హరీష్ రావు

తెలంగాణ ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్ తొలి వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సాయిచంద్…

పార్టీని వీడి దొంగల్ల కలిసేటోళ్ల గురించి బాధలేదు.. పార్టీయే నాయకులను తయారు చేస్తది: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఈరోజు కూడా ఎర్రవెల్లికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. తనను కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ భరోసా…

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫేక్ ప్రభుత్వం నడుపుతోంది: బీఆర్ఎస్ నేత క్రిశాంక్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫేక్ ప్రభుత్వం నడుపుతోంది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో క్రిశాంక్…

ప్రభుత్వ శాఖలను ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్న రేవంత్ సర్కార్

ప్రజాసేవలో నిమగ్నమై ఉండాల్సిన ప్రభుత్వ శాఖలను రాజకీయ దుష్ప్రచారానికి రేవంత్ ప్రభుత్వం వాడుకుంటుంది అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని శాఖలను వాడుకొని.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని…