తెలంగాణ టీడీపీ ఎంపీలే అసలైన తెలంగాణ ద్రోహులని పొన్నం ప్రభాకర్ వారిపై మండిపడ్డారు. లోక్ సభలో వారు ప్రవర్తించిన తీరును చూస్తే వారి నిజస్వరూపం బయటపడుతుందన్నారు. ఇప్పటికైనా…
అభిప్రాయాలు రాసిస్తామని స్పీకర్ కు తెలంగాణ ఎమ్మెల్యేల లేఖ! రాష్ట్ర విభజనపై చర్చ జరక్కుండా అడుగడుగునా అడ్డుపడుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల కుట్రలను తిప్పికొట్టడానికి టీ ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా నిర్ణయాలు…
అసెంబ్లీలో చర్చ జరక్కుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో విభజన ప్రక్రియ ముందుకు సాగట్లేదని పలువురు టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అందువలన విభజన బిల్లుపై రాతపూర్వక అభిప్రాయాలను…
తెలంగాణ బిల్లుపై బుధవారం నుండి అసెంబ్లీలో చర్చ జరిపేందుకు బీఏసీ అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఎలాగైనా చర్చ జరక్కుండా ఆపుదామని సీమాంధ్ర…
సీమాంధ్ర శాసనసభ్యులు వికృతంగా చేస్తున్న చేష్టలపట్ల టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. ఎంతో పవిత్రంగా భావిస్తున్న తెలంగాణ బిల్లు ప్రతులను సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించివేయడం, కాల్చివేయడంపై వారు…
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుప్రతులను సీమాంధ్ర అహంకార నాయకులు కాల్చివేయడం, చించేయడం అనైతికమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం నాడు…
సోమవారంనాడు మొదలైన చర్చ…పలుమార్లు వాయిదా… ఎందరో పోరాటయోధుల ఉద్యమ స్ఫూర్తితో సాకారమైన తెలంగాణా స్వప్నం బిల్లు రూపాన్ని సంతరించుకుని అసెంబ్లీలోదర్శనమిచ్చింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, బిల్లుప్రతులను కాల్చేసినా,…
తెలంగాణ మీద ప్రతిరోజూ ఆంధ్రజ్యోతిలో విషం చిమ్మడమే రాధాకృష్ణ దినచర్య. ఆ క్రమంలో ఎన్ని పచ్చి అబధ్ధాలనైన అలవోకగా ఆడేయడం రాధాకృష్ణ బ్యాచి నైజం. తెలంగాణ అంశంపై…
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించినా ఊరుకునేది లేదని, ఇది పూర్తి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ తన…
కట్టా శేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదా సోమవారం శాసనసభ ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి కూడా బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించడం తప్పనిసరవుతుంది. బిల్లు కేంద్ర…