కండరాల బలహీనతతో దీర్ఘకాలంగా అవస్థలు పడుతున్న ముగ్గురు ఆడపిల్లల కుటుంబానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వారికి మెరుగైన వైద్య సేవలందించడంతోపాటు కుటుంబంలో…
తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడుల పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పటికే వేల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి…
రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హబ్గా మారనున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ హైటెక్సిటీలో జరిగిన…
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్గంగపై జైనథ్ మండలం కొరాట గ్రామం వద్ద చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. కేంద్ర జలమంత్రిత్వ శాఖ కూడా తుది…
విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి రికార్డు సృష్టించింది. దేశంలోని 250కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు థర్మల్ విద్యుత్తు కేంద్రాలన్నింటిలోనూ ఉత్పత్తిశాతంలో అగ్రస్థానం దక్కించుకొని చరిత్ర నెలకొల్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో…
ఉద్యోగార్థులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కొత్త సంవత్సరంలో భారీ కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇప్పటికే గ్రూప్-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన…
హైదరాబాద్ లోని కుతుబ్షాహీ మెట్ల బావులకు యునెస్కో అవార్డ్ దక్కింది. యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ విభాగంలో ఈ అవార్డు ప్రకటించడం పట్ల…
నేడు సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ప్లాంటు నిర్మాణపనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. థర్మల్ పవర్ స్టేషన్లో కొనసాగుతున్న…
హైదరాబాద్లో మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ దశలో మైండ్స్పేస్ జంక్షన్ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ…
హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు మంచి ఫలితాలనిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్స్…