mt_logo

క్రిమినల్ చర్యలు తీసుకుంటా- విఠల్

ఉద్యోగుల విభజన విషయంలో సీమాంధ్ర ఉన్నతాధికారుల అహంకారధోరణి మరోసారి బయటపడింది. తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకుడు సీ. విఠల్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డులో సీనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తుండగా,…

తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులను అడ్డుకుంటాం- దేవీప్రసాద్

గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు.…

టీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులతో కొంపల్లిలో సమావేశమయ్యారు. వారి సమస్యలను, అభ్యంతరాలను అడిగితెలుసుకున్న ఆయన ఉద్యోగుల బదిలీ ఎలా…

బల్దియా డాక్టర్ల నకిలీ సర్టిఫికెట్ల కుట్ర!!

రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న కుట్రలకు అంతులేకుండా పోతుంది. ఇప్పుడు తాజాగా బల్దియాలోని ఇద్దరు సీమాంధ్ర డాక్టర్లు ప్రభుత్వానికి తెలంగాణలో జన్మించినట్లు నకిలీ బర్త్…

ఉద్యోగసంఘాల నేతలతో భేటీ కానున్న కేసీఆర్

రాష్ట్ర విభజన చివరిదశకు చేరుకున్నా, సీమాంధ్ర ఉద్యోగులు స్థానికత విషయంలో చేస్తున్న కుట్రలపై ఆందోళన చెందిన తెలంగాణ ఉద్యోగులు టీఆర్ఎస్ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు…

దర్యాప్తు జరిపించాలె

రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగులను ఇంకా ఇక్కడే కొనసాగించడానికి కుట్రలు సాగడం ఆందోళన కలిగిస్తున్నది. మూడు తరాలుగా ఇక్కడే అక్రమంగా ఉద్యోగాలు చేసింది చాలక, విభజన…

ఉద్యోగుల స్థానికతకై కమిటీని నియమించిన కేసీఆర్

స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన ఉండాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల స్థానికత నిర్ధారించడానికి ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.…

మరో కుట్రకు పాల్పడ్డ సీమాంధ్రులు!!

మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగభవన్ లో తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి ని తెలంగాణ పంచాయితీరాజ్ నాలుగోతరగతి ఉద్యోగులు సన్మానించారు.…

అభివృద్ధి చేసి చూపిస్తాం – ఎంపీ వినోద్

ఉద్యమస్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తామని, అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబుకు చూపిస్తామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ విజయోత్సవ…

రెండు రాష్ట్రాలను కలుపుతాననడం అవివేకం-హరీష్ రావు

తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ కలుపుతానని చంద్రబాబు చెప్పడం అవివేకమని, ఈ విషయంపై తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం…