శుక్రవారం జరగనున్న అంతర్జాతీయ ఆరోగ్య పరిరక్షణ సదస్సును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో మూడురోజులపాటు జరిగే ప్రదర్శనలో ప్రపంచ…
గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన నివాసంలో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు…
ఆరు దశాబ్దాలుగా తెలంగాణ బొగ్గుతో ఆంధ్రా ప్రాంతపు అవసరాలు తీర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏను రద్దు చేయాల్సిందిగా ఈఆర్సీకి లేఖ రాసి తన వికృత వైఖరిని మరోసారి…
తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో సీమాంధ్ర రిటైర్డ్ అధికారులు తిష్ట వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సింగరేణిలో రిటైర్డ్ అయిన సీమాంధ్ర అధికారులకు లక్షల రూపాయల భారీ…
తెలంగాణలోని విద్యుత్ తో పాటు బొగ్గును కూడా కాజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. సింగరేణి, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లు కలిసి వెలికితీయాల్సిన 28వేల కోట్ల…
టివి9, ఎబిఎన్ల ప్రసారాల నిలిపివేతపై ఆశించినంతగ మేధావుల నుండి స్పందన రానందుకు ఎబిఎన్ అధినేత రాధాక్రిష్ణ ఖిన్నుడైనట్టున్నారు. ఇదేనా ప్రజాస్వామ్య తెలంగాణ? ఇందుకేనా తెలంగాణ కోసం పోరాడింది?…
తెలంగాణకు విద్యుత్ రాకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుటిల యత్నాలు బెడిసికొట్టాయి. పీపీఏ రద్దుచేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో…
తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద బోధనారుసుములు, ఉపకార వేతనాలు చెల్లిస్తామని తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం…