ప్రభుత్వ పథకాలు అర్హులకే చెందేలా కార్యాచరణ రూపొందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మాదాపూర్ హైటెక్స్ లో ఈరోజు జరిగిన కుటుంబాల సూక్ష్మస్థాయి సర్వే సన్నాహక సదస్సులో…
వంకరబుద్ధి కలిగిన ఆంధ్రా పాలకులు నల్గొండ జిల్లాను వికలాంగ జిల్లాగా మార్చారని ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఆరోపించారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో పలు…
నల్గొండ జిల్లా బీబీనగర్ లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. యూనివర్సిటీ నిర్మాణం కోసం 300 ఎకరాల భూమిని కూడా గుర్తించారు.…
మేడిన్ తెలంగాణ/హైదరాబాద్ అని కనిపించేలా ప్రతి వస్తువు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆకాంక్షకు అనుగుణంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర కృషి…
గురువారం సచివాలయంలో పారిశ్రామిక విధానంపై జరిగిన సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో దాదాపు రెండువేల ఎకరాల…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఆర్ధికసాయం అందించే ఫాస్ట్ పథకాన్ని పటిష్ఠంగా అమలుచేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
పొన్నాల లక్ష్మయ్యతో ఉన్న విభేదాలతోనే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు ఆగ్రహం…
రంజాన్ సందర్భంగా మంగళవారం డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ కుటుంబ…
చంద్రబాబు శక్తియుక్తుల వల్ల కేంద్రం లక్షల కోట్లు కుమ్మరిస్తుందనే ప్రచారం సాగింది. తీరా బొటాబొటి ఓట్లతో అధికారానికి వచ్చిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలో పాలుపోవడం లేదు.…