mt_logo

మరో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు

  రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికి ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేందుకు ఇప్పటికే…

తెలంగాణకు నిధులు పదిరెట్లు పెంచాలి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

  రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజే గారికి తెలంగాణకు వ్యవసాయ నిధులు పదిరెట్లు పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి…

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో తెలంగాణకు మొండిచేయి

తెలంగాణాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని గాలికి వదిలేసి మహారాష్ట్రలోని లాతూర్ లో మాత్రం కోచ్ ఫ్యాక్టరీని శరవేగంగా పూర్తి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో…

వరి అంటే ఉరి అనే పరిస్థితి కల్పించిన కేంద్ర ప్రభుత్వం

ముందుచూపు లేని కేంద్ర ప్రభుత్వం వల్ల దేశవ్యాప్తంగా రైతులు వరి పండించలేని పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఐదేళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు పేరుకున్నాయని, ఇకనుండి కిలో…

అద్భుతం! ఒకేచోట 15,660 రెండు పడక గదుల ఇళ్ళ డ్రోన్ దృశ్యం: కేటీఆర్ ట్వీట్

ఒకేచోట వేల సంఖ్యలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల అద్భుతమైన డ్రోన్ చిత్రాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన…

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి ఉత్సవాలు

తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజి జయంతి ఉత్సవాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో 09 సెప్టెంబర్ 2021 రోజున గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ…

రాష్ట్రంలో సంవత్సరం పొడవునా ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాలు

ఆజాదీ కా అమృతోత్సవ్ ను పురస్కరించుకొని ఈ నెల నుండి సంవత్సరం పాటు రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ మంజూరులో నిబంధనల్ని సడలించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్…

93 కోట్ల చేప పిల్లలు వదులుతాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో ఉన్న వివిధ రిజర్వాయర్లలో, చెరువుల్లో 93 కోట్ల చేప పిల్లల్ని వదిలే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి…

పంట నమోదు ప్రక్రియ ఖఛ్చితత్వంతో వేగంగా పూర్తి చేయండి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వానాకాలం పంటల విస్తీర్ణం, పంటల సరళి, ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళికపై వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…