mt_logo

 జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ తో సీ.ఎస్, డీజీపీ భేటీ

 హైదరాబాద్: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను నేడు, మంగళవారం, ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ…

మోడీ క్షేమాపణ చెప్పాలి : ఢిల్లీ మంత్రి ఆతిషి

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంపై ఆప్‌ ముఖ్యనేత, ఢిల్లీ…

రేవంత్ తనకు తాను గొప్ప నాయకుడు అని ఊహించుకుంటున్నాడు : మంత్రి వేముల

మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్రలో 24 కోట్ల 67 లక్షలతో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని, నుతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన రోడ్లు…

మణిపూర్ నుంచి రాష్ట్రానికి సురక్షితంగా చేరిన తెలంగాణ విద్యార్థులు

హైద్రాబాద్ : మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణకు చెందిన 72 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్. మల్లా రెడ్డి,…

మత మౌడ్యమే మనకు ముప్పు : సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ..…

తెలంగాణా గ్రామీణ మహిళలకు 15,037 కోట్లు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రూ.15,037 కోట్ల రుణాలను అందజేయా లని గ్రామీణ పేదరిక…

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆధారాలు లేవు : సీబీఐ ప్రత్యేక కోర్టు

ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు చేస్తున్న…

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..బుల్లెట్లతో మొహం ఛిద్రమైపోయింది

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. టెక్సాస్‌ రాష్ట్రంలోని డల్లాస్‌ శివారులో ఉన్న అలెన్‌ మాల్‌లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ…

ఒకప్పుడు మహబూబ్ నగర్ లో ఇరుకు రోడ్లతో  ఎన్నో ఇబ్బందులు : మంత్రి వేముల ప్రశాంత్

మహబూబ్ నగర్ సమీపంలోని అప్పనపల్లి రెండవ ఆరోబిని జూన్ రెండు లోపు ప్రారంభిస్తాం మహబూబ్ నగర్ పట్టణం సర్వాంగ సుందరంగా తయారైంది  మహబూబ్ నగర్: ఒకప్పుడు మహబూబ్…

గోదావరిఖని-రామగుండం పోలీసు కమిషనరేట్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

పెద్దపల్లి: సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. మొట్ట మొదట మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించనున్న మంత్రి.. ఆ…