mt_logo

మహిళా సంఘం సహాయకులకు (వీవోఏ) వేతనం రూ.8,000కు పెంపు 

రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీఓఏ) వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సీఎం నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ.…

వ‌ర్షాలు ప‌డ‌కున్నా మొగులు ముఖం చూడ‌ని రైతు.. ఇది ఒక్క తెలంగాణ‌లోనే సాధ్యం!

రైతులు అరిక‌క‌ట్టాల‌న్నా.. దుక్కి దున్ని.. నాట్లు వేయాల‌న్నా వ‌రుణుడు క‌రుణించాల్సిందే. ప‌చ్చ‌ని పంట పండాలంటే స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల్సిందే. స‌మైక్య పాల‌న‌లో ప్ర‌తి ఏటా అన్న‌దాత వ‌ర్షాల…

రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంది: సీఎం కేసీఆర్

తోడబుట్టిన అన్నా చెల్లెల్లు అక్కా తమ్ముల్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు…

ప్రపంచ స్థాయి శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందచేయడమే అమెరికా పర్యటన లక్ష్యం: మంత్రి సింగిరెడ్డి

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందచేయడమే తమ అమెరికా పర్యటన ప్రధాన లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…

ఇది కానుక కాదు.. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే.. : ఎమ్మెల్సీ కవిత

ఇది కానుక కాదు… జేబులను గుల్ల చేసి దగా చేయడం సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే..  ఎల్పీజీ సిలిండర్ ధరల పై కల్వకుంట్ల …

అర్చకుల గౌర‌వ వేతనం రూ. 6 వేల నుంచి రూ. 10 వేల‌కు పెంచుతూ జీవో జారీ

అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు  జారీ  చేసినందుకు సీయం కేసీఆర్…

సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 29: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

అన్న‌దాత‌ల‌తో మోదీ స‌ర్కారు ఆట‌లు.. సాగునీటిపై ప‌న్నుకు కేంద్రం కుట్ర‌!

ధాన్యంతో గోదాములు నిండిపోయాయి. దేశంలో నాలుగేండ్ల‌కు స‌రిప‌డా ధాన్యం ఉన్న‌ది. రాష్ట్రాల‌నుంచి మేం ధాన్యాన్ని కొనం. రైతులు వ‌రిసాగుకాకుండా వేరే పంట‌లు పండించేలా రాష్ట్రాలు సూచ‌న‌లు జారీచేయాలి.…

తెలంగాణ‌లో చేతివృత్తుల‌కు ఉదారంగా రూ.లక్ష సాయం.. విశ్వ‌క‌ర్మ‌ల‌కు కేంద్రం అప్పుగా ఆర్థిక సాయం!

స‌మైక్య పాల‌న‌లో పాల‌కుల ప‌ట్టింపులేమితో కునారిళ్లిన కులవృత్తుల‌కు స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారు. స‌రికొత్త ప‌థ‌కాల‌తో వారి జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా, బీసీ, చేతివృత్తిదారుల‌కు…

వ్యవసాయంలో తెలంగాణ సాధించిన విజయాలను అయోవా గవర్నర్‌కు వివరించిన మంత్రి సింగిరెడ్డి

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్…