mt_logo

కనకపు సింహాసనం మీదున్న శునకాలు ప్రతిపక్షాలను కరుస్తున్నాయి: జగదీశ్ రెడ్డి

వీధుల్లో కుక్కలు ప్రజలను కరుస్తుంటే.. కనకపు సింహాసనం మీద కూర్చున్న శునకాలు ప్రతిపక్షాలను కరుస్తున్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదు అని మాజీ మంత్రి జగదీశ్…

Dubious investments, rebranding old deals: Revanth’s US tour stirs a hornet’s nest 

Telangana CM Revanth Reddy’s recent 10-day visit to the United States, purportedly aimed at securing investments, has stirred significant controversy.…

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. బెడిసికొట్టిన రేవంత్ ప్లాన్

తనని తాను ఏదో గొప్ప నాయకుడిలా నిరూపించుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రతిచోటా విఫలమవుతున్నాడని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఘోరంగా ఫెయిలయ్యింది అని…

Governance collapsed in villages and towns in Telangana: KTR

BRS working president KTR expressed deep concern over the deteriorating governance in Telangana’s villages and towns since the Congress government…

కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి: కేటీఆర్

ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అటు కేంద్రం నుంచి,…

KTR questions Congress party’s double standards on Adani

BRS Working President KT Rama Rao (KTR) has  questioned the Congress party’s double standards regarding the Adani-SEBI allegations, particularly in…

తెలంగాణను అదానీకి అప్పచెబుతున్న రేవంత్‌ని ఆపగలిగే శక్తి రాహుల్ గాంధీకి ఉన్నదా: కేటీఆర్

హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులిచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ కంపెనీకి స్వాగతం పలకడం…

బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం: కేటీఆర్

బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి…

తెలంగాణ పాడి రైతులను ఖతం చేసే కుట్ర జరుగుతుంది: శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో హాస్టళ్లు, యూనివర్సిటీల్లో, గురుకులాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎవ్వరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.…

గురుకుల స్కూళ్లల్లో సమస్యలపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం సంతోషం: కేటీఆర్

గురుకుల పాఠశాలల్లో సమస్యలపై ప్రభుత్వం మొత్తానికి స్పందించటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత 8 నెలల కాలంలో విషాహారం కారణంగా దాదాపు…