mt_logo

ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశాం: హరీష్ రావు

బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున…

సంక్రాంతికి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తామంటే రాష్ట్ర ప్రజలెవ్వరికి నమ్మకం లేదు: కేటీఆర్

తెలంగాణ అప్పులపై తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరారు. ప్రివిలేజ్ మోషన్…

ఆర్థిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్

తెలంగాణ అప్పులపైన శాసనసభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ని కోరారు. భారత…

Wait for new ration cards continues as Congress govt. remains tight-lipped

Over a year into its tenure, the Congress government in Telangana is yet to deliver on its election promise of…

బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు.. సర్పంచులకు చెల్లించడం లేదు: అసెంబ్లీలో హరీష్ రావు

సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. సర్పంచులకు రూ. 690 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి…

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మరో పోరాటం: నందిని సిధారెడ్డిని కలిసిన కేటీఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.నందిని…

తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టే రేవంత్ విగ్రహ రూపం మార్చారు: కవిత

తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన…

14వ తేదీ వచ్చినా అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్నారు: హరీష్ రావు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు అందించడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి..…

వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు: హరీష్ రావు

వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనారోగ్యం పాలై.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని మాజీ…

బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం వచ్చింది: కేటీఆర్

సీఎం, మంత్రుల గురుకుల హాస్టళ్ల బాటపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం వచ్చింది అని అన్నారు.…