mt_logo

దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలి: కేటీఆర్

రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులు…

టాలీవుడ్ అంతు చూస్తామంటూ రేవంత్ సైన్యం రౌడీయిజం!

మంత్రి కొండా సురేఖ దిగజారుడు వ్యాఖ్యల అంశంలో తెలుగు సినీ పరిశ్రమతో ఛీ కొట్టించుకున్నది సరిపోనట్టు.. ఇప్పుడు ‘రేవంత్ సైన్యం’ టాలీవుడ్ అంతు చూస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తూ…

1.5 lakh houses in danger for Rs. 1.5 lakh cr Musi Beautification Project 

Concerns are mounting over the potential demolition of nearly 1.5 lakh houses for the Musi beautification project. These fears stem…

కొండా సురేఖకు, రేవంత్ కాంగ్రెస్‌కు గడ్డి పెట్టిన టాలీవుడ్!

మంత్రి కొండా సురేఖకు, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి టాలీవుడ్ నటులు గడ్డి పెట్టారు. నిన్న సినీ నటి సమంత, అక్కినేని నాగార్జున కుటుంబంపై…

Office space absorption in Hyderabad plummets under Congress rule 

Hyderabad, once a beacon of economic growth and commercial activity, is now witnessing a sharp decline in office space absorption…

పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన: హరీష్ రావు

పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్…

మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం.. కేటీఆర్ భరోసా

మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పేదల ఇళ్లు…

ఢిల్లీలో ఉన్న గాంధీలు కాంగ్రెస్ అమానవీయ పాలనపై స్పందించాలి: కేటీఆర్ 

మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ: కేసీఆర్

తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ…

భయపెట్టి పాలన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల బాధితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్‌పై…