రాష్ట్రంలో రేపటినుండి 18 సవంత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు గ్రామస్థాయిలో ప్రారంభమయ్యే ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వ…
జువెల్లరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ…
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రభుత్వ ప్రత్యేక కేంద్రాల ద్వారానే…
ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తెలంగాణ పోచంపల్లి చీరను ధరించి మురిసి పోయారు. ఇటీవల ఎంపీ…
రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికి ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేందుకు ఇప్పటికే…
రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజే గారికి తెలంగాణకు వ్యవసాయ నిధులు పదిరెట్లు పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి…