హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అంటున్న సీమాంధ్ర నేతలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇవాళ ఆయన ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్ను…
By: అల్లం నారాయణ విగ్రహాలు ఊరికే మొలవవు. చెట్లలాగా.. ఊరునిండా విగ్రహాల ఊరేగింపులూ జరగవు. కులీకుతుబ్ షా జమానా హుసేన్సాగర్ ఒడ్డున ట్యాంక్బండ్ కట్టమీన మొలిచిన విగ్రహాల…