మంత్రి డీ.శ్రీధర్బాబును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పదవి నుండి తప్పించి సీమాంధ్రకు చెందిన మరో మంత్రి శైలజానాథ్కు అప్పగించడంపై యావత్ తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం…
48 గంటల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవ్వాల్సి ఉండగా మంత్రి డి. శ్రీధర్బాబు శాఖ మార్చడం ద్వారా సీఎం ప్రవర్తిస్తున్న తీరు ఎంతో నీచమైన, హేయమైన చర్యగా తెలంగాణ…
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగానూ, గజ్వేల్ అసెంబ్లీ స్థానంనుంచి కూడా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జిల్లాల్లో టీఆర్ఎస్ ను…