By: శ్రీధర్ రావు దేశ్ పాండే, (ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకాధికారి) ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్ రావు స్మారకోపన్యాసం (27 ఫిబ్రవరి, 2020) ఐదేండ్లలో సాగునీటి రంగంలో తెలంగాణ…
తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి…
కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం, గోదావరి, ప్రాణహిత సంగమ స్థలి, అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి…
– హాజరైన వేయి మందికి పైగా స్కూలు విద్యార్థులు – అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతపై పిల్లలకు అవగాహన, వ్యాసరచన, క్విజ్ పోటీలు హైదరాబాద్ నగరానికి ప్రకృతి మణిహారంగా…
– తెలంగాణలో అడవుల పునరుద్ధరణకు సమగ్ర కార్యాచరణ – అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వ కృషి – అటవీ ప్రాంత ప్రకృతి పునరుద్ధరణ-జాతీయ, అంతర్జాతీయ…
– పర్యావరణానికి నష్టం చేసి, బాగు కోసం ఆలోచించటం కాదు, ఉన్నది ఉన్నట్లు రక్షించుకుందాం – ప్రకృతి, అడవులు, జీవావరణ వ్యవస్థను కాపాడుకుంటేనే మానవులకు మనుగడ –…