రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా…
గిరిజన తెగల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రాథమిక విద్యను తమ తెగలకు సంబంధించిన భాషల్లోనే చదువుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,426…
రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి, నేతలకు పెద్ద చిరాకు వ్యవహారంగా మారింది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండున్నర సంవత్సరాలు దాటినా, పార్టీ నాయకులతో సఖ్యత…
కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీ ఈటల రాజేందర్, శ్రీ కేటీఆర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు,…