ఆజాదీ కా అమృతోత్సవ్ ను పురస్కరించుకొని ఈ నెల నుండి సంవత్సరం పాటు రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
రాష్ట్రంలో ఉన్న వివిధ రిజర్వాయర్లలో, చెరువుల్లో 93 కోట్ల చేప పిల్లల్ని వదిలే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి…
వానాకాలం పంటల విస్తీర్ణం, పంటల సరళి, ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళికపై వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…
చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రెండువారాల కింద ఆర్థిక మంత్రి హరీష్ రావుతో…