mt_logo

గద్దర్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ మంత్రి  కేటీఆర్ సంతాపం

ప్రజా గాయకుడు గద్దర్  మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తన గళంతో కోట్ల మంది ప్రజలను గద్దర్…

నాడు 2014 లో 17 వేల పడకలు – నేడు 34 వేల పడకలు : మంత్రి హరీష్ రావు 

రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రులు, బిల్లును రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండలిలో ప్రవేపెట్టారు. ముఖ్యమంత్రి గారు మూడంచెల వైద్య వ్యవస్థను…

తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు ప్రొఫెసర్ జయశంకర్: సీఎం కేసీఆర్ 

తెలంగాణ ఏర్పాటే ‌లక్ష్యంగా , స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు గా ఉంటారని…

రైల్ కాల్పుల ఘటనలో మరణించిన సైఫుద్దీన్  కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండ

అసెంబ్లీలో హామీ ఇచ్చిన ప్రకారం, జూలై 31న జైపూర్-ముంబై రైలు ఘటనలో మరణించిన హైదరాబాద్ నివాసి సయ్యద్ సైఫుద్దీన్ కుటుంబానికి మంత్రి కెటి రామారావు అన్ని విధాలుగా…

పురపాలక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో  రూ.1.22 లక్షల కోట్లు ఖర్చు చేసింది : మంత్రి కేటీఆర్

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా పల్లె, పట్టణ ప్రగతి ద్వారా సాధించిన పురోగతిపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  దేశాభివృద్ధికి మౌలిక వసతులు ఎంతో అవసరం అని సూచించారు. 9…

సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తూ మేలు చేస్తున్నారు: రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ని శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో ఈరోజు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల (TNGO) సంఘం…

బ్రిటీషర్లు మొదలు పెట్టింది‌‌ .. బీజేపీ ఫాలో అవుతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి లో  గిరిజన సంక్షేమం పై లఘు చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. మణిపూర్ లో రెండు గిరిజన తెగల మధ్య…

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం – ప్రజా ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపు

ఈనెల 7వ తేదీన జరగనున్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రభుత్వం  ప్రజా ప్రతినిధులకు లేఖ రాసిన మంత్రి కేటీఆర్…

తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయం రూ.1,12,163 – నేడు రూ. 3,12,398 : మంత్రి హరీశ్ రావు

-తలసరి ఆదాయంలో తెలంగాణకు ప్రథమ స్థానం -తలసరి ఆదాయంలో ఉమ్మడి రాష్ట్రంలో పదో స్థానం  -నేడు మూడో స్థానంలో తెలంగాణ  తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా…

గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ కల్పించి జీతాలు పెంచాలి : శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వర్షాకాల శాసనసభ సమావేశాల్లో భాగంగా సభలో ఈరోజు గౌరవ టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్…