mt_logo

తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం: మంత్రి సింగిరెడ్డి

ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో నాలుగో రోజు వాషింగ్టన్ డీసిలో తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన మీట్‌…

ఎమ్మెల్సీ కవితను ప్రశంసలతో ముంచెత్తుతున్న జాతీయ మీడియా

ఎమ్మెల్సీ కవితను జాతీయ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. దేశంలో మహిళా బిల్లు చర్చకు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకే దక్కిందని జాతీయ మీడియా తెలిపింది. మహిళా…

మహిళా సంఘం సహాయకులకు (వీవోఏ) వేతనం రూ.8,000కు పెంపు 

రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీఓఏ) వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సీఎం నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ.…

వ‌ర్షాలు ప‌డ‌కున్నా మొగులు ముఖం చూడ‌ని రైతు.. ఇది ఒక్క తెలంగాణ‌లోనే సాధ్యం!

రైతులు అరిక‌క‌ట్టాల‌న్నా.. దుక్కి దున్ని.. నాట్లు వేయాల‌న్నా వ‌రుణుడు క‌రుణించాల్సిందే. ప‌చ్చ‌ని పంట పండాలంటే స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల్సిందే. స‌మైక్య పాల‌న‌లో ప్ర‌తి ఏటా అన్న‌దాత వ‌ర్షాల…

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడుమల్లికార్జున్ ఖర్గేకి బీఆర్ఎస్ నేత డాక్టర్ శ్రవణ్ దాసోజు బీఆర్ఎస్ బహిరంగ లేఖ రాసారు.తెలంగాణలోని చేవెళ్ల బహిరంగ సభలో మీరు ప్రకటించిన ఎస్సీ/ఎస్టీ…

ప్రపంచ స్థాయి శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందచేయడమే అమెరికా పర్యటన లక్ష్యం: మంత్రి సింగిరెడ్డి

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందచేయడమే తమ అమెరికా పర్యటన ప్రధాన లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…

నిజామాబాద్ ఐటీ హబ్‌లో హిటాచి గ్రూప్‌కు చెందిన గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుకు నిర్ణయం

నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైన 29 రోజుల్లోనే నిజామాబాద్…

ఇది కానుక కాదు.. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే.. : ఎమ్మెల్సీ కవిత

ఇది కానుక కాదు… జేబులను గుల్ల చేసి దగా చేయడం సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే..  ఎల్పీజీ సిలిండర్ ధరల పై కల్వకుంట్ల …

అర్చకుల గౌర‌వ వేతనం రూ. 6 వేల నుంచి రూ. 10 వేల‌కు పెంచుతూ జీవో జారీ

అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు  జారీ  చేసినందుకు సీయం కేసీఆర్…

సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 29: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…