mt_logo

టీఆర్ఎస్ లో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ ఎమ్మెల్యే కే యాదయ్య ఆదివారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,…

నల్లగొండ జిల్లా నుండే వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభం – కేటీఆర్

వచ్చే నాలుగేళ్ళలో వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామని, ప్రతి ఇంటికి మంచి నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండ…

డ్యాంలను వెంటనే పూర్తిచేస్తాం – హరీష్ రావు

శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎంతో ప్రయోజనం కలిగించనున్న డ్యామ్ ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయనున్నట్లు…

సంవత్సరంలోపు ఛత్తీస్‌గఢ్ నుండి కరెంట్ – కేసీఆర్

శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది కల్లా రాష్ట్రానికి సరిపడా విద్యుత్ సాధిస్తామని, ఛత్తీస్ గడ్ నుండి అదనంగా 1000 మెగావాట్ల…

ఎన్ని సిటీలు వచ్చినా హైదరాబాద్ బ్రాండ్ తగ్గదు – ఈటెల

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అన్నింటికీ హైదరాబాద్ ను కేంద్రం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.…

తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన

శాసనసభ సమావేశాల్లో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, అమరులు కోరుకున్న బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన…

చెరువుల పునరుద్ధరణకు రూ. 20 వేల కోట్లు – హరీష్ రావు

రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు రూ. 20 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని, దశలవారీగా రాష్ట్రంలోని చెరువులన్నిటినీ పునరుద్ధరిస్తామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం…

విద్యార్థులు లేని పాఠశాలలు మూసేస్తాం – జగదీష్ రెడ్డి

శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు లేని పాఠశాలలను కిలోమీటర్ పరిధిలో ఉన్న వేరే పాఠశాలలో కలపాలని నిర్ణయించామని…

బాబు ఎత్తులు జిత్తులకు చిక్కొద్దు

By: కట్టా శేఖర్‌రెడ్డి చంద్రబాబునాయుడు ఎంత రైతు పక్షపాతో అందరికీ తెలుసు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎంత మంది రైతులు బలయ్యారో తెలుసు. తెలంగాణలో ఆకలి చావులు…

హెరిటేజ్ గురించి మాట్లాడితే టీడీపీకి ఉలుకెందుకు?- కేటీఆర్

హెరిటేజ్ సంస్థ అక్రమాలపై మాట్లాడితే టీడీపీ నేతలకు ఉలుకెందుకని, టీడీపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడకుండా హెరిటేజ్ సంస్థ డైరెక్టర్లుగా మాట్లాడుతున్నారని ఐటీ శాఖామంత్రి కేటీఆర్…