By: అమ్మంగి వేణుగోపాల్ ఆధునిక జీవితంలో వేగం ప్రధానమైనది. ఆ వేగాన్ని అందుకోవటానికి నీరసించిన నిన్నటి ఆలోచనాధోరణి పనికిరాదు. కాలానుగుణమైన తక్షణ చర్యలతో భవిష్యత్తును నిర్మించేవారితోనే ప్రజలు…
ములుగులో ఈరోజు జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారసభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు…
బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్ మండలంలో ఏర్పాటు చేసిన సభలో నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని చేవెళ్ళ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం…
శుక్రవారం మిర్యాలగూడలో జరిగిన నల్లగొండ పార్లమెంట్ స్థాయి ఎన్నికల బహిరంగ సభకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షుడు గుత్తా…
ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి చంద్రబాబు తెచ్చిందేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ జరగనున్న సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజిగిరి నియోజకవర్గాల లోక్ సభ…
జన్మనిచ్చిన తల్లిమీద ఒట్టుపెట్టి చెప్తున్నా.. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను.. చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు తోడునీడవుతా.. ఆదరించి గెలిపిస్తే మీ సేవకుడిగా ఈ ప్రాంత అభివృద్ధి…
పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించండి.. ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం.. లండన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఎన్నారై టీఆర్ఎస్…
మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,…