ప్రతి గ్రామాన్ని సచివాలయంగా, గ్రామసభలను అసెంబ్లీలుగా, గ్రామానికి సర్పంచే సీఎంగా అధికారాలు కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచించి…
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిందని, ఆర్డీఎస్ నుండి జిల్లాకు రావాల్సిన నీళ్ళను ఏపీ ప్రభుత్వం ఆడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని భారీ నీటిపారుదల శాఖ…
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం లోక్ సభలో ప్రవేశబెట్టగానే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ ఎంపీలు తీవ్రంగా నిరసన వ్యక్తం…
మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు ఈసారీ అన్యాయమే జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం లానే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా రైల్వే ప్రాజెక్టుల…
మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ లోని ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (అపార్డ్) ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…
ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ కేంద్రప్రభుత్వం తెచ్చిన పోలవరం ఆర్డినెన్స్ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా ముక్తకంఠంతో అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ…
శాంతిభద్రతలు రాష్ట్ర సబ్జెక్టు అని, రాష్ట్ర అధికారాలు కేంద్రం చేతిలోకి తీసుకోవడాన్ని తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేదిలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ…
హైదరాబాద్ లో శాంతిభద్రతల నిర్వహణ గవర్నర్ కు అప్పగించడం టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర అని, కేంద్రాన్ని, గవర్నర్ ను అడ్డం పెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం…
రాజకీయ అవినీతికి, పైరవీకి దూరంగా ఉంటూ ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పాటుబడాలని, ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాలను వమ్ము చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్…