తెలంగాణ సిరులగని సింగరేణి సంస్థ మరో రికార్డు సృష్టించబోతోంది. దేశంలోనే అతిపెద్ద భూగర్భ బొగ్గు గనిని వచ్చే నెలలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ప్రారంభించేందుకు…
-ప్రతి ఇంటికీ నల్లా -నాలుగేండ్లలో అందరికీ రక్షితనీరు -ఈ గ్రిడ్ ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది -లక్షా 26 వేల కి.మీల పొడవున పైప్లైన్ -డీపీఆర్ సర్వేకు రూ.317కోట్లు…
తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, పంచాయితీ రాజ్ శాఖ…
తెలంగాణ వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి ఐటీ మంత్రి కేటీఆర్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి…
ఈరోజు ఉదయం నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న సుపరిపాలన కేంద్రంలో అర్బన్ ఫైనాన్స్ పై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్…
అక్టోబర్ 2 నుండి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లను పెంచుతూ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. దసరా కానుకగా పెంచిన పెన్షన్లను ప్రభుత్వం అక్టోబర్ రెండు…
బతుకమ్మ వేడుకలు ఆదివారం మంచిర్యాలలో ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే…
మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ళ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వచ్చిన సత్య…
-అవినీతికి తావులేని పారిశ్రామిక విధానం -రూ.50 కోట్ల వరకూ కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు.. -రూ.200కోట్ల వరకూ రాష్ట్రస్థాయిలో మూడేళ్ల తర్వాత మిగులు విద్యుత్ సాధించాలి -హైదరాబాద్ శివారులో…