ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కు చేరుకుని కొమురం భీం సమాధికి నివాళులర్పించారు. అనంతరం కొమురం భీం స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి ఆయన పేరు…
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం కరీంనగర్ జిల్లా మంథనిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా…
-విద్యార్థులకు తాజాగా ధ్రువీకరణ పత్రాలు -తెలంగాణ రాష్ట్రం పేరిట ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు -కొత్తగా ఫ్యామిలీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు -తెలంగాణ పౌరులకు ప్రత్యేక గుర్తింపు…
హైటెక్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మేజర్ హిస్టారికల్ సిటీ అని, సదస్సుకు వచ్చిన ప్రతినిధులందరికీ హైదరాబాద్ నగరం తరపున…
హైటెక్స్ లో 11వ అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎల్బీ స్టేడియం వచ్చిన ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులకు చీమూ, నెత్తురు…
ఈనెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న ఈ ప్లీనరీలో 30 వేలమంది ప్రతినిధులు పాల్గొంటారని, ప్లీనరీ…