mt_logo

కొమురం భీం సమాధికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కు చేరుకుని కొమురం భీం సమాధికి నివాళులర్పించారు. అనంతరం కొమురం భీం స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి ఆయన పేరు…

నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను – ఎంపీ కవిత

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం కరీంనగర్ జిల్లా మంథనిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా…

జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు – హరీష్ రావు

మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం జిల్లా ప్రథమ మహాసభ కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ముఖ్య…

కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

గోండు వీరుడు కొమురం భీం 74వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం 11.50 ని.లకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి…

కొత్త రాష్ట్రంలో కొత్త పాలన

-విద్యార్థులకు తాజాగా ధ్రువీకరణ పత్రాలు -తెలంగాణ రాష్ట్రం పేరిట ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు -కొత్తగా ఫ్యామిలీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు -తెలంగాణ పౌరులకు ప్రత్యేక గుర్తింపు…

హైదరాబాద్ హిస్టారికల్ సిటీ – కేసీఆర్

హైటెక్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మేజర్ హిస్టారికల్ సిటీ అని, సదస్సుకు వచ్చిన ప్రతినిధులందరికీ హైదరాబాద్ నగరం తరపున…

లాంఛనంగా ప్రారంభమైన మెట్రోపొలిస్ సదస్సు

హైటెక్స్ లో 11వ అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ…

కుత్సిత బాబు కుట్రల్!

-తెలంగాణ రాష్ట్ర సర్కారుపై బస్సుబుస్సులు -బురదజల్లండి.. అప్రదిష్టపాల్జేయండి.. -ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌లే టార్గెట్.. -విమర్శలు తీవ్రతరం చేయండి.. -టీడీపీ టీ నేతలను ఎగదోస్తున్న చంద్రబాబు? -మండిపడుతున్న తెలంగాణవాదులు రిజర్వ్‌బ్యాంకు…

పచ్చపార్టీ వారికి పిచ్చిమాటలు ఎక్కువ – కేటీఆర్

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎల్బీ స్టేడియం వచ్చిన ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులకు చీమూ, నెత్తురు…

టీఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొననున్న 30 వేలమంది ప్రతినిధులు

ఈనెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న ఈ ప్లీనరీలో 30 వేలమంది ప్రతినిధులు పాల్గొంటారని, ప్లీనరీ…