ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూడురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అధికమొత్తంలో…
పోలీసు శాఖలో త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర హోం శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు చర్యలు చేపట్టామని, కొద్ది…
గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు చరిత్ర మర్చిపోయి ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలు యాత్రలు చేస్తున్నారని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ ఛార్జీలు…
తెలంగాణ భవన్ లో ఆదివారం రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు న్యాయవాదులు, వైద్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, పట్నం మహేందర్…
హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో ఆదివారం జరిగిన పెగా డెవలపర్స్ సంస్థ ద్వితీయ వార్షికోత్సవ సదస్సును ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ…
ఏపీ సీఎం చంద్రబాబుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన కరెంటును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుది ముందుచూపు కాదని..…
హుదూద్ తుఫాన్ ప్రభావంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే సహాయకచర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదివారం…
By: సవాల్రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ కోతలు, రైతుల కడగండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ టీటీడీపీ పార్టీలు యాత్రలు జరుపుతున్నాయి. నాలుగు నెలలు నిండీనిండని సర్కారే ఈ దుస్థితికి కారణమని…