mt_logo

మాది పేదల ప్రభుత్వం – హరీష్ రావు

ప్రతి పేదవాడికీ ఆహార భద్రత కార్డు ఇవ్వడం తప్పా? అని, కొత్త కార్డులు ఇస్తే నష్టమేంటని? ప్రతిపక్షాలను భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో…

పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కేసీఆర్

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలను రక్షించడంలో పోలీసులది కీలక…

రాష్ట్రంలో ఎర్రచందనం చెట్లను పెంచుతాం – జోగు రామన్న

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో విలువైన ఎర్రచందనం చెట్లను పెంచనున్నట్లు, ఇందుకు అవసరమైన నేలలను గుర్తించేందుకు భూసార పరీక్షలను నిర్వహిస్తామని అటవీ శాఖామంత్రి జోగు రామన్న తెలిపారు.…

పులిచింతల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి – హరీష్ రావు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సాగునీటి అధికారులు, కృష్ణా జిల్లా సీఈ, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదల రంగ సలహాదారు విద్యాసాగర్ రావు తదితరులతో భారీ నీటిపారుదల…

వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను గడువులోగా పూర్తి చేస్తాం – కేటీఆర్

వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి గుజరాత్ లో ఐటీ మంత్రి రెండురోజుల పర్యటన ఆదివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని…

దాహం పేరుతో ఈనాడు ద్రోహం

ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్ర మీడియా తెలంగాణను ప్రశాంతంగా బతకనివ్వదలుచుకోలేదు. ఆత్మగౌరవంతో పరిపాలనను చేసుకోనివ్వదలుచుకోలేదు. నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. అదే ఈనాడు రాతల్లో వెల్లడైంది. ఆంధ్ర…

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యుత్తమ ప్యాకేజీ!

సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరై గిరిజనుల సమస్యలపై చర్చించారు. ఈ…

అంజయ్య విగ్రహాన్ని ముషీరాబాద్ లో నెలకొల్పుతాం – కేసీఆర్

టంగుటూరి అంజయ్య 28 వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు లుంబినీ పార్క్ వద్దనున్న అంజయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

త్వరలో కరెంట్ కొరత తొలగిపోతుంది – ఎంపీ కవిత

శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నంతోపాటు వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఎంపీ కవితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

స్వచ్ఛ భారత్.. సిద్దిపేటకు పాతమాటే!

స్వచ్ఛ భారత్ పేరుతో పరిపూర్ణ పారిశుద్ధ్య భారత నిర్మాణానికి ఇవాళ పిలుపు ఇచ్చి ఉండవచ్చు. కానీ.. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఈ కార్యక్రమం ఎప్పుడో నూటికి నూరుశాతం…