mt_logo

14కోట్ల టన్నుల బొగ్గు కాజేసేందుకు ఏపీ ప్రయత్నాలు!!

తెలంగాణలోని విద్యుత్ తో పాటు బొగ్గును కూడా కాజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. సింగరేణి, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లు కలిసి వెలికితీయాల్సిన 28వేల కోట్ల…

చంద్రబాబు ఒకటి చేస్తే మేం పదిచేయాల్సి ఉంటుంది – హరీష్ రావు

ఆంధ్రా సర్కార్ పీపీఏ రద్దు కోరుతూ ఈఆర్సీ కి లేఖ రాయడంపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…

స్వయంకృతాపరాధము…

టివి9, ఎబిఎన్‌ల ప్రసారాల నిలిపివేతపై ఆశించినంతగ మేధావుల నుండి స్పందన రానందుకు ఎబిఎన్ అధినేత రాధాక్రిష్ణ ఖిన్నుడైనట్టున్నారు. ఇదేనా ప్రజాస్వామ్య తెలంగాణ? ఇందుకేనా తెలంగాణ కోసం పోరాడింది?…

పీపీఏ రద్దు కుదరదు – కేంద్ర ప్రభుత్వం

తెలంగాణకు విద్యుత్ రాకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుటిల యత్నాలు బెడిసికొట్టాయి. పీపీఏ రద్దుచేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో…

ప్రాంతీయ న్యాయం

తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ క్రింద బోధనారుసుములు, ఉపకార వేతనాలు చెల్లిస్తామని తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం…

పీపీఏ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరడం హాస్యాస్పదం – హరీష్ రావు

పీపీఏ రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం హాస్యాస్పదమని, పీపీఏల ఆధారంగానే ఇప్పటివరకు టారిఫ్ లను నిర్ణయించారని, విద్యుత్ లోటు ఉన్న విషయం తెలిసికూడా నిర్ణయం తీసుకోవడం ఏమిటని…

ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్థాయికి బీబీనగర్ నిమ్స్!!

నల్గొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో అభివృద్ధి చేస్తామని, తెలంగాణకే తలమానికంగా నిమ్స్ ఉండబోతోందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి…

రుణమాఫీపై ఆంధ్రా మీడియా తప్పుడు ప్రచారం – ఈటెల రాజేందర్

మంగళవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో రాష్ట్ర ఆర్ధిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ…

త్వరలో అన్ని రకాల రైతు రుణమాఫీలు – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల రైతులకు సంబంధించిన 18వేల కోట్ల రుణాలను మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అన్ని రకాల రుణాలను మాఫీ చేసేందుకు…

వరుస సమీక్షాసమావేశాలతో ఐటీ మంత్రి కేటీఆర్ బిజీ

రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను వైఫై నగరంగా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే. తారకరామారావు ఐటీకి సంబంధించిన ఉన్నతాధికారులతో వరుస సమీక్షాసమావేశాలు జరుపుతున్నారు.…