mt_logo

మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష..

మెట్రో రైలు ప్రాజెక్టుపై సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముందుగా ప్రతిపాదించిన అలైన్ మెంట్ లో మూడు మార్పులు…

దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ – ఈటెల

దళితులకు పంటలు పండే మూడెకరాల భూమిని కొనిస్తామని, భూపంపిణీ నిరంతర ప్రక్రియని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే 1158 ఎకరాల…

కార్పొరేట్ ను మించి ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం

శాసనసభలో చర్చ సందర్భంగా ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించామని, హైదరాబాద్…

హైదరాబాద్-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్..

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వరంగల్ లో పెద్దఎత్తున టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ లకు…

నాలుగైదు నెలల్లో లక్ష ఉద్యోగాలు!

రాష్ట్రంలో వచ్చే నాలుగైదు నెలల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే…

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

By: నారదాసు లక్ష్మణ్‌రావు కేసీఆర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్!. ఏ పనైనా మొదటి అడుగుతోనే ఆరంభమవుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ…

18 ఏళ్ళు నిండినవారికే కళ్యాణలక్ష్మి..

కళ్యాణలక్ష్మి పథకంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన దళిత అమ్మాయిలు వివాహం చేసుకుంటేనే కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని,…

నిజామాబాద్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తాం..

శాసనసభ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో వరంగల్ మార్కెట్ యార్డు తర్వాత అతి పెద్ద మార్కెట్ యార్డు నిజామాబాద్ మార్కెట్ యార్డు అని, ఇందులో…

కాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం ఐదు గంటలకు మొదలైన సమావేశం సుమారు మూడుగంటలపాటు కొనసాగింది.…

రూ. 840 కోట్లతో ఎయిమ్స్..

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అత్యంత ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు కానున్నది. ఇందుకోసం సుమారు 200 ఎకరాల స్థల సేకరణ కోసం…