mt_logo

తెలంగాణ రాష్ట్రంలో మార్స్ గ్రూప్ సంస్థ రూ. 800 కోట్లతో భారీ పెట్టుబడి

-800 కోట్ల రూపాయలతో తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించిన మార్స్ గ్రూప్ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. అంతర్జాతీయంగా పెంపుడు…

హైదరాబాద్ నగరంలో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న ఓమ్నికామ్ గ్రూప్

అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రఖ్యాత ఓమ్నికామ్ గ్రూప్ హైదరాబాద్ నగరంలో తన గ్లోబల్ క్యాపిటల్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు మంత్రి ఏ తారక రామారావు…

దేశానికే ఆదర్శంగా నిజమైన సెక్యులరిజం అంటే ఏంటో రుజువు చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం శుక్రవారం నాడు మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ పరిపాలన చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తి ఫరిఢవిల్లింది. ముఖ్యమంత్రి…

పని చేసుకునే ప్రతి చేతికి పని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం : మంత్రి సింగిరెడ్డి

-వనపర్తిలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్ కుల వృత్తులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని, సామాన్యులకు అండగా నిలవాలి అన్నది కేసీఆర్…

మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు?: ప్రతిపక్షాలకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న

మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ కావాలా… 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా? మోటార్లకు మీటర్ల పెట్టమంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు 15…

కేసీఆర్ ఇక్క‌డ పోటీచేయ‌డం మా అదృష్టం.. కామారెడ్డి ప్ర‌జ‌ల ఆనంద‌హేల‌.. అన్నిగ్రామాల్లో మ‌ద్ద‌తుల వెల్లువ‌

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచే బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ఇటీవ‌ల విడుద‌ల చేశారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు 115 నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల…

ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు

పేషెంట్ లోడుకు అనుగుణంగా తగిన వైద్య సిబ్బంది జీవో నెంబర్ 142 ను గురువారం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం  సూపర్‌న్యూమరీ గా 1712 పోస్ట్‌లు సీఎం…

హైదరాబాద్ నగరంలో గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రంగా జీహెచ్ఎక్స్ (GHX) సంస్థ  భారీ విస్తరణ

హైదరాబాద్ నగరంలో తన భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన జీహెచ్ఎక్స్ (GHX) సంస్థ గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్‌చేంజ్ (GHX) సంస్థ  హైదరాబాద్ నగరంలో తన విస్తరణ…

తెలంగాణకు హరితహారంతో ఎటు చూసినా పచ్చదనం – అడుగడుగునా ఆహ్లాదం

సీఎం కేసీఆర్ చే మంచిరేవుల టెక్ ఫారెస్ట్ పార్క్ లో ఈ నెల 26 న 1.25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం. 2015 నుండి…

ఈనెల 26న కోటి వృక్షార్చనలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

-కోటి వృక్షార్చన జయప్రదం చేయండి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి-చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్‌లోని-మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌ను ప్రారంభించి మొక్క‌లు నాట‌నున్న సీఎం కేసీఆర్ స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల‌ను…