mt_logo

తన బాస్‌లను సంతృప్తి పరిచేందుకే రేవంత్ నిన్న కొత్త తల్లిని సృష్టించాడు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన విజయోత్సవ సంబరాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసింది. సాంస్కృతిక…

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?: హరీష్ రావు ధ్వజం

ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని సీఎం రేవంత్ రెడ్డిపై…

తెలంగాణ ఆస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరు: కవిత

బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్‌లో ఉన్న తెలంగాణ తల్లి…

హంతకులే సంతాపం చెప్పినట్లు తెలంగాణ తల్లిపైన కూడా కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది: కేటీఆర్

మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

రేవంత్, అదానీల చీకటి ఒప్పందాలపై రాహుల్ గాంధీ వైఖరిని స్పష్టం చేయాలి: కేటీఆర్

రేవంత్ రెడ్డి అదానీ కలయికపైన వారి కుమ్మక్కుపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేవంత్…

బీఆర్ఎస్ అసెంబ్లీకి రాకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నింది: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం…

తెలంగాణ తల్లి భావన కేసీఆర్‌ది కాదు.. యావత్ తెలంగాణ సమాజానిది: కేసీఆర్

అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకానితనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు…

లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం: బాధితులతో కేటీఆర్

లగచర్ల భూసేకరణ బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని తెలంగాణ భవన్‌లో కలిసి వివరించారు. తెలంగాణ భవన్‌లో భూసేకరణ బాధితులను…

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ పదవి త్యాగం నుంచి మొదలైన పార్టీ ప్రయాణం ఆయన ప్రాణత్యాగం దాకా సాగిందని, అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో పోయింది…

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను…