mt_logo

కోదండరాం పార్టీలో టికెట్ల అమ్మకం: ప్రొఫెసర్ జ్యోత్స్న

ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి టికెట్ల ముసుగులో వ్యాపారం చేస్తున్నదని ఆ పార్టీకి చెందిన ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి ఆరోపించారు. పైసల దందాను తట్టుకోలేక…