mt_logo

ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పత్తి, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో ప్రభుత్వం…

కేసీఆర్ మనిషిని మానవత్వంతో చూశారు.. మతపరంగా, ఓట్ల పరంగా చూడలేదు: కేటీఆర్

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పేద ముస్లిం విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ…

పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా: హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ళు నిలిచిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే…

రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే సాక్ష్యం: హరీష్ రావు

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారు. తెలంగాణలో మోసం చేసినట్లు…

ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్థమయ్యింది.. వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం: కేసీఆర్

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలో జనం…

పుట్టినరోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించు: రేవంత్‌కు హరీష్ రావు హితవు

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి…

Impending liquor price hike to generate Rs. 7,000 cr revenue 

The liquor price in Telangana is set to rise significantly, with an expected increase of approximately Rs. 20 on beer…

కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: కేటీఆర్ ధ్వజం

కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నంలో.. విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల…

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు

సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. రైతులతో మాట్లాడి వడ్ల కొనుగోలు ప్రక్రియపై వివరాలు అడిగి…

కేవలం బ్లాక్‌మెయిల్ దందా కోసం హైడ్రాని పెట్టారు: రియల్టర్స్ ఫోరం సమావేశంలో కేటీఆర్

శ్రీనగర్ కాలనీలో జరిగిన తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎఫ్ మాదిరిగానే టీఆర్ఎస్ పెట్టే…