mt_logo

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం – ప్రజా ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపు

ఈనెల 7వ తేదీన జరగనున్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రభుత్వం  ప్రజా ప్రతినిధులకు లేఖ రాసిన మంత్రి కేటీఆర్…

తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయం రూ.1,12,163 – నేడు రూ. 3,12,398 : మంత్రి హరీశ్ రావు

-తలసరి ఆదాయంలో తెలంగాణకు ప్రథమ స్థానం -తలసరి ఆదాయంలో ఉమ్మడి రాష్ట్రంలో పదో స్థానం  -నేడు మూడో స్థానంలో తెలంగాణ  తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా…

గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ కల్పించి జీతాలు పెంచాలి : శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వర్షాకాల శాసనసభ సమావేశాల్లో భాగంగా సభలో ఈరోజు గౌరవ టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్…

9 ఏండ్లలో తెలంగాణ సర్కార్ వైద్య రంగానికి 73,888 కోట్లు కేటాయింపు : మంత్రి హరీశ్ రావు

అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యం పై చర్చ – మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. “It is health that is real wealth and not…

Telangana IT exports rose exponentially under the able leadership and stable government: IT Minister KTR

IT minister Mr KT Rama Rao has said the IT exports witnessed very high growth in recent times, particularly after…

2023-24 సంవత్సరంలో ఆసరా పథకం క్రింద 11,775 కోట్లు కేటాయింపు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఆసరా పెన్షన్ లపై ఈరోజు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో  గౌరవ సభ్యులు MS ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, తక్కెళ్లపల్లి రవీందర్ రావు  తదితరులు అడిగిన ప్రశ్నలకు…

పాత బస్తీలో 1,404 కోట్లతో విద్యుత్ నిర్మాణ పనులు పూర్తి : మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ లో పవర్ కట్ ఉండదు విపత్తు సమయంలోనూ విద్యుత్ ప్రసారం లో ఓల్టేజీ సమస్యకు సత్వర పరిష్కారం మెయింటెన్స్ కు నిధులు పుష్కలం -శాసనమండలిలో మంత్రి…

ప‌చ్చ‌ద‌నం పెంపులో తెలంగాణ దేశానికి ఆద‌ర్శం – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హ‌రిత‌హారంతో ప‌చ్చ‌ద‌నం ప‌రిఢ‌విల్లుతుంది  ఇప్ప‌టి వ‌ర‌కు 283.82 కోట్ల మొక్క‌ల‌ను నాటాం హ‌రిత నిధికి రూ.49.115 కోట్లు స‌మకూరాయి కొనోకార్పస్ మొక్క‌ల పెంప‌కాన్ని నిషేధించాం -శాస‌న మండ‌లిలో…

2022-23 నాటికి 238 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

శాసనమండలిలో సభ్యులు జీవన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డిలు పంటల బీమా, తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ విస్తీర్ణంపై అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి…

రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు మోకాలడ్డు పెడుతున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

రాష్ట్ర ప్రభుత్వంపై వ్య‌తిరేక వైఖ‌రితోనే ఆర్టీసీ బిల్లును గ‌వ‌ర్న‌ర్ ఆపుతున్నార‌ని కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని ఇటీవ‌ల జ‌రిగిన…