మెట్రో రైలు ప్రాజెక్టుపై సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముందుగా ప్రతిపాదించిన అలైన్ మెంట్ లో మూడు మార్పులు…
దళితులకు పంటలు పండే మూడెకరాల భూమిని కొనిస్తామని, భూపంపిణీ నిరంతర ప్రక్రియని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే 1158 ఎకరాల…
శాసనసభలో చర్చ సందర్భంగా ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించామని, హైదరాబాద్…
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వరంగల్ లో పెద్దఎత్తున టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ లకు…
రాష్ట్రంలో వచ్చే నాలుగైదు నెలల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే…
కళ్యాణలక్ష్మి పథకంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన దళిత అమ్మాయిలు వివాహం చేసుకుంటేనే కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని,…
శాసనసభ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో వరంగల్ మార్కెట్ యార్డు తర్వాత అతి పెద్ద మార్కెట్ యార్డు నిజామాబాద్ మార్కెట్ యార్డు అని, ఇందులో…
ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం ఐదు గంటలకు మొదలైన సమావేశం సుమారు మూడుగంటలపాటు కొనసాగింది.…
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అత్యంత ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు కానున్నది. ఇందుకోసం సుమారు 200 ఎకరాల స్థల సేకరణ కోసం…