mt_logo

తెలంగాణ సొమ్ముతో ఏపీకి సోకులు!!

రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్ ను పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను రెండు…

ఆషాఢమాసం లోపు మంత్రివర్గ విస్తరణ

ఈనెల 27నుండి ఆషాఢమాసం ప్రారంభం కానుండటం, ఆ తర్వాత మంచిరోజులు లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణ ఈలోగానే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. సీఎంగా…

అమరవీరుల కుటుంబాలకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు – హరీష్‌రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, టీడీపీ అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వలేదని, శంకరమ్మకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే…

నాకు అబద్దాలు చెప్పడం రాదు.. చెప్పిందే చేస్తా – సీఎం కేసీఆర్

ఎన్నికల మానిఫెస్టోలో ఇవ్వని హామీలను ఇచ్చామని చెప్పవద్దని, తాము ఏది చెప్పినా ఎంతో బాధ్యతగా చెప్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్…

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈరోజు తెలంగాణ శాసనసభ ప్రారంభం కాగానే బుధవారం నాడు గవర్నర్ రెండు సభలనుద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడారు.…

తెలంగాణ అసెంబ్లీలో తొలి బీఏసీ సమావేశం..

తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9నుండి జరుగుతున్న సందర్భంలో బుధవారం మొట్టమొదటిసారిగా శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్…

కొత్త చరిత్ర.. కొత్త సందర్భం

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం నుంచి ఇవ్వాళ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం దాకా ఒక ఉద్వేగ సందర్భంగా స్వీకరించవలసి ఉన్నది. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ…

ఎంసెట్ అడ్మిషన్లు త్వరగా పూర్తి చేయాలి – సీఎం కేసీఆర్

  ఎంసెట్ అడ్మిషన్లు త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ తో…

రెండవరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలు రెండవరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ గా మధుసూదనాచారి ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి అధికారికంగా…

ఉమ్మడి అడ్మిషన్ల వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం – జీ జగదీశ్వర్ రెడ్డి

పదేళ్ళు ఉమ్మడి అడ్మిషన్లు నిర్వహించడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా నష్టపోతారని, ఎవరి విద్యా వ్యవస్థలు వారికుంటేనే మంచిదని ఉన్నత విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్వర్ రెడ్డి…