రాష్ట్ర విభజనలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీఐఐసీ తెలంగాణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడల్లో ప్లాట్లను విక్రయించగా రూ.13 వేల కోట్లకు…
ఇరాక్ లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడున్న తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారోనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు అక్కడ…
తెలంగాణ భాష, యాస, సంస్కృతిని అవహేళన చేసే ఛానళ్ళను వదిలిపెట్టమని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎంఎస్వోల సంఘం అధ్యక్షులు సుభాష్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ శాసనసభ,…
పేద విద్యార్థులకు చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ విద్యార్థులకే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన…
వందల ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంతంలో జరుగుగుతున్న బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. సీమాంధ్ర పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి…
తెలంగాణ పది జిల్లాల్లో జరగబోయే రంజాన్ పండుగ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు అనేక అంశాలపై అఖిలపక్ష సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ లోని సీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో మధ్యాహ్నం 2.30గంటలకు ఈ…
తెలంగాణ ప్రజలను, శాసనసభ్యులను కించపరుస్తూ నీచమైన వార్తాకథనాలు ప్రసరించిన టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళపై తెలంగాణ ఎంఎస్వోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలనుండి…
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. బంగారు తెలంగాణ సాధన కోసం ముందుకు సాగాల్సి ఉంది. పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణ సాధించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం…
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్లను శాసనసభ అభినందిస్తూ తీర్మానం ఆమోదించింది. వీరిద్దరితో పాటుతోపాటు వారి కోచ్…