నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్ లో ఆచార్య జయశంకర్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన…
ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ఆర్డీఎస్ విషయంలో సీమ గూండాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నదని, భారీ నీటిపారుదల శాఖా మంత్రి టీ హరీష్రావు స్పష్టం…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం కరీంనగర్ చేరుకొన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు విచ్చేసిన సీఎంకు పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం…
దర్శకుడు ఎన్ శంకర్ నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి సినిమా సిటీ ప్రకటనపై కృతజ్ఞతలు తెలిపారు.…
కట్టా శేఖర్రెడ్డి, ఎడిటర్ – ఇక్కడ ఎగిరేది తెలంగాణ స్వేచ్ఛా పతాక – పంద్రాగస్టు వేడుకలకు నిక్కమైన వేదిక శిఖరంపై గడ్డకట్టిన స్వచ్ఛమైన మంచుబిందువోలె పాటలుపాడే పోక…
ఆగస్ట్ 15స్వాతంత్ర్య వేడుకలు గోల్కొండ ఖిల్లాలో నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం స్వయంగా గోల్కొండ కోటకు వచ్చి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. రాణి…
మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ లో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి సర్పంచ్గా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమం…
కొద్దిరోజుల్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని సీఎం కే చంద్రశేఖర్ రావు పార్టీనేతలకు సూచించారు. గ్రేటర్ పరిధిలోని…