దళితులకు భూపంపిణీ పథకాన్ని ఆగస్టు 15న నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించాలని సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలో జరపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో ఎర్రకోటలో జరిగేవిధంగా ఇక్కడ కూడా ఉత్సవాలు జరపాలని, రాబోయే…