mt_logo

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం

సీఎం నిర్ణయం మేరకు.. తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్‌గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్ గుప్తా, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నందికంటి శ్రీధ ర్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.