mt_logo

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

By: నారదాసు లక్ష్మణ్‌రావు కేసీఆర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్!. ఏ పనైనా మొదటి అడుగుతోనే ఆరంభమవుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ…

18 ఏళ్ళు నిండినవారికే కళ్యాణలక్ష్మి..

కళ్యాణలక్ష్మి పథకంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన దళిత అమ్మాయిలు వివాహం చేసుకుంటేనే కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని,…

నిజామాబాద్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తాం..

శాసనసభ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో వరంగల్ మార్కెట్ యార్డు తర్వాత అతి పెద్ద మార్కెట్ యార్డు నిజామాబాద్ మార్కెట్ యార్డు అని, ఇందులో…

కాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం ఐదు గంటలకు మొదలైన సమావేశం సుమారు మూడుగంటలపాటు కొనసాగింది.…

రూ. 840 కోట్లతో ఎయిమ్స్..

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అత్యంత ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు కానున్నది. ఇందుకోసం సుమారు 200 ఎకరాల స్థల సేకరణ కోసం…

అందాల అడవి ‘దేవుళ్ల’పల్లి

అడవిదేవులపల్లి.. దామరచర్ల మండలంలోని మారుమూల గ్రామం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ఉన్నా.. ఈ గ్రామంలోని సగం భూములకు కూడా సాగు నీరు అందదు. ముదిమాణిక్యం…

ఈనెల 29 వరకు పొడిగింపబడ్డ అసెంబ్లీ సమావేశాలు

శనివారంతో ముగియాల్సిన శాసనసభా సమావేశాలు మరో వారంపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ సమావేశాలను ఈనెల 29 వరకు…

రెండు నాల్కల చంద్రబాబు

-నాడు వ్యవసాయరుణాల మాఫీ అన్నాడు.. -నేడు పంటరుణాలు మాత్రమే అంటున్నాడు -ఆధార్, ఓటర్ కార్డు సాకుతో 37 లక్షల మందికి రుణమాఫీ నో -ఈ రోజుకీ పైసా…

ఎయిర్ పోర్టు పేరు మార్చవద్దని సభ తీర్మానం..

శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ కు రాజీవ్ గాంధీ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ సీఎం కేసీఆర్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ…

ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుపెట్టడంపై సభలో రగడ!

శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై సభ్యులు ఆందోళన చేయడంతో శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్…