mt_logo

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది: హరీష్ రావు

పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేం నిద్రపొమని.. సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారిన…

ఆంక్షలు లేకుండా రుణమాఫీ , రైతుభరోసా అమలు చేయాలి: నిరంజన్ రెడ్డి

ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసి, రైతుభరోసా పథకం అమలు చేసి రైతాంగానికి చేయూతనివ్వాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో…

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి కేటీఆర్ అండ

వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం లోని 16 చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని…

రుణమాఫీ గైడ్‌లైన్స్ గోల్డ్ లోన్ కంటే దారుణంగా ఉన్నాయి: హరీష్ రావు

రుణమాఫీ గైడ్‌లైన్స్ గోల్డ్ లోన్ ఇచ్చే వాటి కంటే దారుణంగా ఉన్నాయి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రుణమాఫీ మార్గదర్శకాలపై నిర్వహించిన ప్రెస్ మీట్‌లో…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని బెదిరించి కాంగ్రెస్‌లోకి లాక్కుంటున్నారు: కేటీఆర్

ప్రోటోకాల్ ఉల్లంఘనలపై, కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటీషన్లు…

సుప్రీం కోర్టులో రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

విద్యుత్ కొనుగోలు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమీషన్ చైర్మన్‌కు విచారణార్హత లేదని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.…

రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడమంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడమే: నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు కావవి.. మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు అని.. రుణమాఫీ…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను రేవంత్ సర్కార్ కాలరాస్తుంది: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను…

ఓయూ విద్యార్థి నేత రాజారాం యాదవ్ అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను…

సీఎంఎస్టీఈఐ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి గిరిజనులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి: కేటీఆర్

హైదరాబాద్‌లో సీఎంఎస్టీఈఐ (CMSTEI) పథకంలో భాగంగా రాకేష్, మురళీ అనే యువకులు స్థాపించిన డ్రాపిట్ ప్రీమియం లాండ్రీ సర్వీస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ…