పోలవరంపై అక్రమ ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు,…
ఆదివాసీలు అత్యధికంగా నివసిస్తున్న ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో చేరుస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వడం పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. బుధవారం…
పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపే ఆర్డినెన్స్ కేంద్రప్రభుత్వం జారీ చేయడం వెనుక చంద్రబాబు, వెంకయ్యనాయుళ్ళ కుట్ర దాగి ఉందని, తెలంగాణపై ఇంకా…
తొలి క్యాబినెట్ భేటీలోనే ఎన్డీయే ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. హడావిడిగా పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. నాయుడుద్వయం చంద్రబాబు…
పోలవరం ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం పట్ల యావత్ తెలంగాణ ప్రపంచం భగ్గుమంది. దీనంతటికీ కారణం…
మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రకు కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం మోడీ ప్రభుత్వ అప్రజాస్వామిక స్వభావాన్ని వెల్లడిస్తున్నది. చేసిన పనీ చక్కటిది…
పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్) తీవ్రంగా ఖండిస్తున్నది. కేబినేట్ ఆర్డినెన్స్…
పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి కేబినెట్ మీటింగ్…
తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ ను సీమాంధ్రకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు సోమవారం నాంపల్లిలోని విద్యాశాఖ కమిషనరేట్ ఆవరణలో ధర్నాకు దిగారు.…
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన వార్ రూమ్ కు సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో…