mt_logo

మూజువాణి ఓటుతో తెలంగాణ-హరీష్ రావు

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే తెలంగాణ ఆగదని, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. (more…)

ముందుంది మూజువాణి పండగ

తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి రోజుకో కుట్ర చేస్తున్న సీమాంధ్ర నేతలను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం రకరకాల వ్యూహాలు చేస్తుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో…

తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తాం-శరద్ పవార్

తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు సహకరించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కోరారు. (more…)

తెలంగాణవాదులపై సీమాంధ్ర దాదాగిరీ!!

ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా తెలంగాణ వాదులపై ఆంధ్రా నేతలు జులుం ప్రదర్శించారు. ఆంధ్రాభవన్ గా ప్రసిద్ధికెక్కిన ఏపీ భవన్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులూ తెలంగాణ మంత్రులపై…

తెలంగాణ ఏర్పాటు ఆగదు-కేసీఆర్

గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీతో టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్‌రావు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతర జేఏసీ నేతలు, టీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. (more…)

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ముందుకి

తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని, సాధ్యమైనంత త్వరగా తెలంగాణ అంశం తేల్చివేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. (more…)

మౌన(మాట)దీక్ష చేసిన ఆఖరి కిరణం-కేటీఆర్

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన దీక్ష అట్టర్ ప్లాప్ అయ్యిందని, పట్టుమని పదిమంది కూడా దీక్షలో లేరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. (more…)

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

ఈ రోజు నుండీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ మీరాకుమార్ ఇటీవల మరణించిన ఎంపీలకు సభ తరపున సంతాపం తెలియచేసారు. (more…)

వార్ రూమ్ భేటీలో వాడి వేడిగా చర్చ

మంగళవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ఎంపీలతో కాంగ్రెస్ అదిష్టాన పెద్దలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్…

సీమాంధ్ర నేతల కుట్రలు తిప్పికొడతాం-ప్రొ.కోదండరాం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేస్తున్నారని, వారి కుట్రలు సమర్ధవంతంగా తిప్పికొడతామని తెలంగాణ జేఏసీ చైర్మన్…