తెలంగాణ రాష్ట్ర వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో సభా సమావేశాలు జరిగాయి. సభ ప్రారంభం…
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందున 2019లోనూ అధికారం మనదేనని, గెలిచే బాధ్యత నాకు వదిలేయండని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం…
తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ చేరుకున్నారు. రేపటినుండి ప్రారంభం…
నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో 2012 సంవత్సరానికి గానూ తెలుగు సాహితీ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ పనులను వెంటనే మొదలుపెట్టాలని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.…
విద్యుత్ శాఖలో 1422 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీఎం…
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేడు మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం…
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియాను స్వాగతిస్తున్నామని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.…
ఇక్కడ నివసించే మలయాళీలను తెలంగాణ వారిగానే తాము భావిస్తామని, ఇక్కడి ప్రజలతో సమానంగా వారికి అన్ని హక్కులు ఉంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్…