mt_logo

తెలంగాణ ఐటీ విధానాలను తమిళనాడులోనూ అమలు చేస్తాం: తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్

ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను, ఐటీ, ఐటీ అనుబంధ విధానాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేయనున్నట్లు తమిళనాడు రాష్ట్ర ఐటీ శాఖ…

తెలంగాణ స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ‌తుల్య అభివృద్ధిని సాధించింది: మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : నీళ్లు, నిధులు, నియామ‌కాలు ల‌క్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ‌తుల్య అభివృద్ధిని సాధించింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్…

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా ఖ్యాతి గడించింది

టీఎన్జీవో సంఘం గౌరవాధ్యక్షులు దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి హరీష్ రావును…

అరవింద్ 24 గంటల సమయం ఇస్తున్నా.. ఆరోపణలు రుజువు చెయ్యి లేదంటే క్షమాపణ చెప్పు: ఎమ్మెల్సీ కవిత 

అరవింద్…. 24 గంటల సమయం ఇస్తున్న… నాపై చేసిన ఆరోపణలను రుజువు చెయ్..  లేదంటే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి బీజేపీ ఎంపీ…

తెలంగాణ బీజేపీలో వాళ్ల‌కు ప్రాధాన్య‌మే లేద‌ట‌.. కొత్త అధ్య‌క్షుడి వ్యాఖ్య‌ల‌తో షాక్ తిన్న క‌మ‌లం నేత‌లు!

టీబీజేపీలో ఇప్ప‌టికే నాట‌కీయ ప‌రిణ‌మాలు చోటుచేసుకొన్నాయి. బండి సంజ‌య్‌ని అధ్య‌క్ష ప‌ద‌వినుంచి తొల‌గించి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి ఆ పోస్టు క‌ట్ట‌బెట్టారు. ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్…

తెలంగాణ స‌ర్కారు మాన‌వీయ‌ నిర్ణ‌యం.. వైద్య‌శాఖ‌లో మ‌న బిడ్డ‌ల‌కు కారుణ్య నియామ‌కం

-1266 పోస్టుల అప్‌గ్రేడేష‌న్‌..కొత్త‌గా 33 పోస్టుల మంజూరు వైద్యారోగ్య శాఖ‌లో ప‌నిచేస్తూ వివిధ కార‌ణాల‌తో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ స‌ర్కారు మాన‌వీయ నిర్ణ‌యం…

నిజామాబాద్ ఐటీ హబ్ లో ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా

నిజామాబాద్: శుక్రవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నగరంలోని భూంరెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ‘జాబ్ మేళా’ ను ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు…

తెలంగాణ ఐటీ పాలసీ  భేష్ : తమిళనాడు ఐటీ శాఖ మంత్రి బృందం

తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు వచ్చిన తమిళనాడు ఐటీ శాఖ మంత్రి బృందం సచివాలయంలో తమిళనాడు ఐటీ మంత్రి పలని వేలు త్యాగరాజన్ …

గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్

గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ…

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ రైతు నిరసనలు వారం పాటు వాయిదా

కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వారం పాటు వాయిదా వేయాలని బీఆర్ఎస్…