mt_logo

శ్రీనివాస్, శ్రీశైలం కానిస్టేబుళ్ళపై సస్పెన్షన్ ఎత్తివేత

2013 సెప్టెంబర్ లో లాల్ బహదూర్ స్టేడియంలో ఏపీఎన్జీవో ల బహిరంగసభలో జై తెలంగాణ నినాదాలు చేసి మెదక్ జిల్లా కానిస్టేబుళ్ళు శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం ముదిరాజ్…

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ కు టీఆర్ఎస్ ఎంపీలు…

కేటీఆర్ ను కలిసిన యూఎస్ కంపెనీ ప్రతినిధులు

రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును యూఎస్ లిటిల్ జాయింట్ ల్యాడర్ సిస్టమ్స్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. హైదరాబాద్ లో 311 కోట్లతో…

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన షురూ..

ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రపతి…

సీఎం కేసీఆర్ కు అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్

హైదరాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పనిచేసి రెండు సార్లు ఉత్తమ కలెక్టర్ గా అవార్డులు అందుకున్న స్మితా సబర్వాల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదనపు కార్యదర్శిగా…

సీఎం కేసీఆర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే నేతలు

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫోరం నేతలు గురువారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పదిజిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రాష్ట్ర నాయకులు…

తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి – కేసీఆర్

తెలంగాణను రాబోయే మూడేళ్ళలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం విద్యుత్, వ్యవసాయ, అటవీ…

ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ ఎంపీలు

తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా లోక్ సభ సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టారు. లోక్ సభకు ఎంపికైన తెలంగాణ ఎంపీలతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. వారిలో జితేందర్ రెడ్డి(మహబూబ్…

విద్యుత్, వ్యవసాయ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఈరోజు సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,…

ఎవరెస్ట్ పై తెలంగాణ జెండా!!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని మన తెలంగాణ బిడ్డలు ఇటీవల అధిరోహించిన విషయం తెలిసిందే. ఎంతో కష్టమైనా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో విజయకేతనం ఎగురవేసిన మాలావత్ పూర్ణ,…