తెలంగాణ వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి ఐటీ మంత్రి కేటీఆర్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి…
ఈరోజు ఉదయం నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న సుపరిపాలన కేంద్రంలో అర్బన్ ఫైనాన్స్ పై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్…
అక్టోబర్ 2 నుండి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లను పెంచుతూ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. దసరా కానుకగా పెంచిన పెన్షన్లను ప్రభుత్వం అక్టోబర్ రెండు…
బతుకమ్మ వేడుకలు ఆదివారం మంచిర్యాలలో ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే…
మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ళ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వచ్చిన సత్య…
-అవినీతికి తావులేని పారిశ్రామిక విధానం -రూ.50 కోట్ల వరకూ కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు.. -రూ.200కోట్ల వరకూ రాష్ట్రస్థాయిలో మూడేళ్ల తర్వాత మిగులు విద్యుత్ సాధించాలి -హైదరాబాద్ శివారులో…
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరూ లేరని, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి వాస్తవాలు గ్రహిస్తే మంచిదని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆగ్రహం…
గచ్చిబౌలిలోని ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,…
-చంద్రబాబు ప్రెస్కాన్ఫరెన్స్కు కొందరు విలేకరులను అడ్డుకోవడంపై జస్టిస్ కట్జూ -ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్లకు నమస్తే…
వరంగల్ జిల్లాలో త్వరలో ప్రారంభం కాబోయే కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ కోసం కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదులను తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య…